కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు. డ్రోన్ సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్తో కలిసి ప్రారంభించారు. స్ప్రే చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. డ్రోన్తో పిచికారీ చేయడాన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ఇదీచదవండి.