ETV Bharat / state

ఇరవై ఎనిమిది టన్నుల రేషన్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Dec 1, 2020, 3:23 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని అధికారులు స్వాధీన పరచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.

ration rice seized
రేషన్​ బియ్యం పట్టివేత

గుంటూరులోని పొలాస నుంచి కాకినాడకు తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలింపుపై సమాచారం అందుకున్న అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు వద్ద తనిఖీలు చేపట్టారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్​ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ విల్సన్, తసీల్దార్ రవికుమార్, ఆర్​ఐ సునీత, వీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.

గుంటూరులోని పొలాస నుంచి కాకినాడకు తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలింపుపై సమాచారం అందుకున్న అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు వద్ద తనిఖీలు చేపట్టారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్​ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ విల్సన్, తసీల్దార్ రవికుమార్, ఆర్​ఐ సునీత, వీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వృథా జలాలను ఒడిసి పట్టేందుకు... నాగావళిపై 2 రిజర్వాయర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.