ETV Bharat / state

కల్లు తీస్తుండగా గుండెపోటు.. తాటిచెట్టుపైనే మృతి

author img

By

Published : Jun 6, 2020, 3:11 PM IST

మృత్యువు ఏరూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరనే సత్యం మరోసారి రుజువైంది. చెట్టు ఎక్కేటప్పుడు ఆనందంగా కనిపించిన వ్యక్తి.. అదే చెట్టుపైనే ప్రాణాలు వదిలిన విషాద ఘటన.. పశ్చిమ గోదావరి జిల్లా ప్రగడవరంలో జరిగింది.

person died in west godavari dst due to cordial attack
person died in west godavari dst due to cordial attack

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో కాగిత మాధవరావు (45) అనే కల్లు గీత కార్మికుడు... తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా చెట్టు పైనే గుండె పోటుతో మృతి చెందాడు.

అతడికి ఇద్దురు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మాధవరావు మృతిపై కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో కాగిత మాధవరావు (45) అనే కల్లు గీత కార్మికుడు... తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా చెట్టు పైనే గుండె పోటుతో మృతి చెందాడు.

అతడికి ఇద్దురు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన మాధవరావు మృతిపై కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

అధికార పార్టీలో అసంతృప్తి సెగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.