ETV Bharat / state

గోదావరిలో విజయనిర్మల అస్థికలు కలిపిన నరేష్​

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల అస్థికలు ఆమె కుమారుడు నరేష్ గోదావరిలో కలిపారు.

author img

By

Published : Jul 4, 2019, 2:09 PM IST

అస్థికలను గోదావరిలో కలిపిన నరేష్
గోదావరిలో విజయనిర్మల అస్థికలు కలిపిన నరేష్

రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్​ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అస్థికలను గోదావరిలో కలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి మనిషి మజిలీలో ఇటువంటి రోజు తప్పక వస్తుందన్నారు. విజయనిర్మల కడుపున పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, ఆమె ఇచ్చిన ఆస్తి అంటూ అంటే తనకున్న ధైర్యమేనని చెప్పారు. తన తల్లి నేర్పించిన క్రమశిక్షణ, వ్యక్తిత్వం వల్లే తను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. నరేష్ వెంట నటుడు గౌతంరాజు, నరేష్ సన్నిహితుడు వెంకట్రావు ఉన్నారు.

గోదావరిలో విజయనిర్మల అస్థికలు కలిపిన నరేష్

రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్​ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అస్థికలను గోదావరిలో కలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి మనిషి మజిలీలో ఇటువంటి రోజు తప్పక వస్తుందన్నారు. విజయనిర్మల కడుపున పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, ఆమె ఇచ్చిన ఆస్తి అంటూ అంటే తనకున్న ధైర్యమేనని చెప్పారు. తన తల్లి నేర్పించిన క్రమశిక్షణ, వ్యక్తిత్వం వల్లే తను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. నరేష్ వెంట నటుడు గౌతంరాజు, నరేష్ సన్నిహితుడు వెంకట్రావు ఉన్నారు.

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించకుండా ఆదేశాలు జారీ చేశారని దీనిపై ప్రభుత్వం ఆలోచించి చర్యలు చేపట్టాలన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించుకుంటే ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తాసిల్దార్ వెంకటేశ్వరరావు కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు


Body:nagari


Conclusion:8008574570

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.