ETV Bharat / state

తాగి స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్​.. ముగ్గురికి గాయాలు

పాఠశాల బస్సు నడుపుతూనే డ్రైవర్ మద్యం సేవించాడు. మలుపులో బస్సును అదుపు చేయలేకపోయాడు. నియంత్రణ కోల్పోయి పంట కాలువలోకి దూసుకుపోయింది బస్సు. విద్యార్థితో సహా డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

author img

By

Published : Jul 1, 2019, 8:04 PM IST

తప్పతాగుతూ స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్-ప్రమాదంలో విద్యార్థికి గాయాలు

పాఠశాల బస్సు నడుపుతూనే మద్యం సేవించిన ఓ డ్రైవర్‌... ప్రమాదానికి కారణమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. ఉంగుటూరు మండలం సీతారాంపురంలో జరిగిన ఈ ఘటనలో ఓ విద్యార్థి సహా డ్రైవర్‌, మరో వ్యక్తి గాయపడ్డారు. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన ప్రైవేట్ పాఠశాలకు.... ఉంగుటూరు మండలం నుంచి విద్యార్థులు బస్సులో బయలుదేరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న బస్సు డ్రైవర్ గ్రామం మలుపు వద్దకు రాగానే బస్సును అదుపు చేయలేకపోయాడు. ఈ క్రమంలో బస్సు పంట కాలువలోకి దూసుకుపోయింది. ఎనిమిదో తరగతి చదువుతున్న జానకిరామ్ రెడ్డి అనే విద్యార్థి, డ్రైవర్, మరోవ్యక్తి ప్రమాదంలో గాయపడగా... ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.

తప్పతాగుతూ స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్-ప్రమాదంలో విద్యార్థికి గాయాలు

పాఠశాల బస్సు నడుపుతూనే మద్యం సేవించిన ఓ డ్రైవర్‌... ప్రమాదానికి కారణమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. ఉంగుటూరు మండలం సీతారాంపురంలో జరిగిన ఈ ఘటనలో ఓ విద్యార్థి సహా డ్రైవర్‌, మరో వ్యక్తి గాయపడ్డారు. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన ప్రైవేట్ పాఠశాలకు.... ఉంగుటూరు మండలం నుంచి విద్యార్థులు బస్సులో బయలుదేరారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న బస్సు డ్రైవర్ గ్రామం మలుపు వద్దకు రాగానే బస్సును అదుపు చేయలేకపోయాడు. ఈ క్రమంలో బస్సు పంట కాలువలోకి దూసుకుపోయింది. ఎనిమిదో తరగతి చదువుతున్న జానకిరామ్ రెడ్డి అనే విద్యార్థి, డ్రైవర్, మరోవ్యక్తి ప్రమాదంలో గాయపడగా... ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.

Patna (Bihar), Jul 01 (ANI): At least 154 children have died due to Acute Encephalitis Syndrome (AES) outbreak in Muzaffarpur till June 28, Bihar Health Minister Mangal Pandey said in the state assembly. Pandey noted that of the 720 children admitted for encephalitis fever in Muzaffarpur, 586 have been cured, resulting in the death rate to reduce to 21 percent. "According to the data we've, till June 28, 720 were admitted, 586 were cured, - 154 children died. Death rate reduced to 21%. According to data from 2011-19, death rate due to AES has reduced over the past few years," Pandey said in the Assembly.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.