ETV Bharat / state

కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన - పశ్చిమ గోదావరి జిల్లా

దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ధ్యానంపై అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా శిక్షకురాలు పద్మజ హాజరయ్యారు. యోగ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు కార్యక్రమంలో వివరించారు.

'కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన'
author img

By

Published : Aug 29, 2019, 11:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన యోగా శిక్షకురాలు పద్మజ తెలిపారు. ధ్యానంలో భాగంగా చుట్టూ ఉన్న ప్రాణులు సంతోషంగా జీవించాలని కోరుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని పద్మజ తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

'కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన'

ఇది చూడండి; ధ్యానం ముగించిన ప్రధాని మోదీ...

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన యోగా శిక్షకురాలు పద్మజ తెలిపారు. ధ్యానంలో భాగంగా చుట్టూ ఉన్న ప్రాణులు సంతోషంగా జీవించాలని కోరుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని పద్మజ తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

'కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన'

ఇది చూడండి; ధ్యానం ముగించిన ప్రధాని మోదీ...

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 29-08-2019 Slug:AP_Atp_21_29_dont_use_forign_culture_ganapati_Avb_ap10176 anchor:-వినాయకుడి తయారీ విధానంలో తయారీదారులు విదేశీ సంస్కృతిని వదిలి, స్వదేశీ హిందు మత ఆచారాలు, సాంప్రదాయాలు పాటిoచాలంటూ భజరంగదల్ నాయకులు డి.ఎస్.పీ ను కోరారు.విశ్వ హిందుపరిషత్, భజరంగదల్ నాయకులు పట్టణంలోని డి.ఎస్.పీ కార్యాలయంలో కాశీoసాబుకు,తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.భజరంగదల్ నాయకులు మాట్లాడుతూ పట్టణములో వికృత రూపంలో వినాయకుల ప్రతిమలు తయారు చేస్తున్నారని,అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాన్ని సమర్పించామని అన్నారు. ముఖ్యంగా యువకులు వినాయక చవితి సంధర్భంగా నూతనంగా తమ విగ్రహాలు ఉండాలని ఉద్దేశ్యoతో వివిధ రూపాల్లో విగ్రహాలు తయారు చేయిస్తున్నారని అన్నారు.అలాంటి విగ్రహాలు తయారు చేయడం వల్ల హిందూ మత ఆచారాలును అగౌరవ పరుస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పీ ను కోరామని దీనికి పోలీసు అధికారులు సానుకూలంగా స్పందించారని అన్నారు. బైట్1:-మంజుల వెంకటేష్, భజరంగ్ దళ్,నియోజకవర్గ కార్యదర్శి,గుంతకల్లు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.