ETV Bharat / state

బాలల హక్కుల ఉల్లంఘనలపై 1098 కు ఫోన్ చేయండి

బాలల హక్కుల పరిరక్షణకై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో శిబిరాలను నిర్వహిస్తోంది. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

author img

By

Published : Aug 8, 2019, 7:43 PM IST

The National Child Rights Protection Commission conducts camps in in Vijayanagaram district
పిల్లలు మీ సమస్యలు చెప్పండి..ఎన్సీపీసీఆర్

విజయనగరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శిబిరాన్ని జాతీయ కమిషన్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ ప్రారంభించారు. దేశంలోని 727 జిల్లాల్లో దశల వారీగా కమిషన్ శిబిరాలు నిర్వహిస్తుందని,బాలల హక్కుల కోసమే ఎన్సీపీసీఆర్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 3వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, ఇందులో ఎక్కువగా విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలే ఉన్నాయన్నారు. జాతీయ కమిషన్ నిర్వహించే శిబిరాన్ని ఆశ్రయిస్తే తక్షణమే సమస్యను పరిష్కరించి, బాధితునికి వెంటనే న్యాయం చేస్తామని తెలియచేశారు. బాలల హక్కులకు ఎక్కడైన ఉల్లంఘన జరిగినట్లు అనిపిస్తే, వెంటనే 1098 కు ఫోన్ చేయాలని లేదా జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ను సంప్రదించవచ్చని ఆనంద్ చెప్పారు. ఈ శిబిరంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ , రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షురాలు హైమావతి, సభ్యులు అప్పారావు, కమిషన్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా తదితురులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.బోరుకు విద్యుత్ ఆపేశారని.. ట్రాన్స్​ఫార్మర్ ఎక్కేశారు!

పిల్లలు మీ సమస్యలు చెప్పండి..ఎన్సీపీసీఆర్

విజయనగరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శిబిరాన్ని జాతీయ కమిషన్ సభ్యులు డా.ఆర్.జి.ఆనంద్ ప్రారంభించారు. దేశంలోని 727 జిల్లాల్లో దశల వారీగా కమిషన్ శిబిరాలు నిర్వహిస్తుందని,బాలల హక్కుల కోసమే ఎన్సీపీసీఆర్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 3వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, ఇందులో ఎక్కువగా విద్యా హక్కు చట్టం ఉల్లంఘనలే ఉన్నాయన్నారు. జాతీయ కమిషన్ నిర్వహించే శిబిరాన్ని ఆశ్రయిస్తే తక్షణమే సమస్యను పరిష్కరించి, బాధితునికి వెంటనే న్యాయం చేస్తామని తెలియచేశారు. బాలల హక్కులకు ఎక్కడైన ఉల్లంఘన జరిగినట్లు అనిపిస్తే, వెంటనే 1098 కు ఫోన్ చేయాలని లేదా జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ను సంప్రదించవచ్చని ఆనంద్ చెప్పారు. ఈ శిబిరంలో జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ , రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షురాలు హైమావతి, సభ్యులు అప్పారావు, కమిషన్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా తదితురులు పాల్గొన్నారు.

ఇదీచూడండి.బోరుకు విద్యుత్ ఆపేశారని.. ట్రాన్స్​ఫార్మర్ ఎక్కేశారు!

Intro:ap_atp_51_08_collector_visit_avb_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి వెలుగు కార్యాలయంలో పాల్గొన్న వాలంటీర్ల శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ.

శిక్షణలో భాగంగా గ్రామ వాలంటీర్లు నవరత్నాలలో ఏ పథకాలు ఉన్నాయో ప్రజలకు అందే విధంగా వాలంటీర్ల బాధ్యతగా నిర్వర్తించాలి. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలెంటీర్ని నియమించారు నవరత్నాల లో ఉన్న పథకాలు అమలు చేస్తూ అవి కాకుండా 50 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రతి ఒక్క పథకాలను కూడా గ్రామం 50 కుటుంబాలకు చేరేలా చూడాలి.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా వాలంటీర్ ఆ బాధ్యతని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు.


Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.