ETV Bharat / state

చీపురుపల్లి రైల్వే స్టేషన్​లో పాదచారుల వంతెన ప్రారంభం - ఈరోజు చీపురుపల్లి రైల్వే స్టేషన్​లో పాదచారుల వంతెన ప్రారంభం తాజా వార్తలు

చీపురుపల్లి ప్రజల చిరకాల వాంఛ నేటితో తీరింది. రైల్వే స్టేషన్ ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా.. స్టేషన్​ను ఊరికి అనుసంధానం చేస్తూ.. పాదచారుల వంతెన లేని కారణంగా.. ప్రయాణికులు నానా అవస్థలు పడే వారు. జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చొరవతో పాదాచారుల వంతెన ప్రారంభమైంది.

Pedestrian bridge begins in Cheepurupalli
చీపురుపల్లి రైల్వే స్టేషన్​లో పాదచారుల వంతెన ప్రారంభించిన ఎంపీ
author img

By

Published : Mar 24, 2021, 5:54 PM IST

విజయనగరం జిల్లా చీపురపల్లిలో పాదచారుల వంతెనను.. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఈస్ట్ కోస్ట్ తూర్పు రైల్వే, తూర్పు తీర రైల్వే జీఎం విద్య భూషణ్ కలసి ప్రారంభించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు.. చీపురుపల్లి స్టేషన్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై ప్రజలు వినతిపత్రం సమర్పించారు. మరుగుదొడ్లు, మంచినీళ్ల సదుపాయలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తూర్పు తీర రైల్వే జీఎం విద్య భూషణ్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిష్కారిస్తామన్నారు.

ఇవీ చూడండి:

విజయనగరం జిల్లా చీపురపల్లిలో పాదచారుల వంతెనను.. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఈస్ట్ కోస్ట్ తూర్పు రైల్వే, తూర్పు తీర రైల్వే జీఎం విద్య భూషణ్ కలసి ప్రారంభించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు.. చీపురుపల్లి స్టేషన్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై ప్రజలు వినతిపత్రం సమర్పించారు. మరుగుదొడ్లు, మంచినీళ్ల సదుపాయలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తూర్పు తీర రైల్వే జీఎం విద్య భూషణ్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిష్కారిస్తామన్నారు.

ఇవీ చూడండి:

మహిళల హక్కులు, చట్టాల గురించి తెలిపే బ్రౌచర్​ విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.