విజయనగరం జిల్లా కొత్తవలసలో కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవ చివరి రోజు విశాఖ అతిమేత్రాసన్ మల్లవరపు ప్రకాష్ దివ్యపూజాబలి నిర్వహించారు. విచారణకర్త పి.జీవన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను జరిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ముగిసిన కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు
విజయనగరం జిల్లా కొత్తవలసలో కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. విచారణకర్త పి. జీవన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు.
![ముగిసిన కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు Kondadabalu Vyakulamatha celebrations ending in Kottavalasa, vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10536983-775-10536983-1612712283262.jpg?imwidth=3840)
ముగిసిన కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు
విజయనగరం జిల్లా కొత్తవలసలో కొండడాబాలు వ్యాకులమాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవ చివరి రోజు విశాఖ అతిమేత్రాసన్ మల్లవరపు ప్రకాష్ దివ్యపూజాబలి నిర్వహించారు. విచారణకర్త పి.జీవన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను జరిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి: