ఒడిశా నుంచి ఖైనీ, గుట్కాలు తరలిస్తున్న వాహనాలను విజయనగరం జిల్లా పాచిపెంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 2.55 లక్షల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రోనంకి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :