ETV Bharat / state

ఎన్నికల్లో గొడవ.. పోలింగ్​ బూత్​ వద్ద ఇరువర్గాల ఘర్షణ

author img

By

Published : Feb 17, 2021, 2:50 PM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓటర్లను పోలింగ్ బూతుకు తీసుకొచ్చే విషయంలో గొడవ మెుదలైంది. పోలింగ్ బూతు వద్ద ఇరు వర్గాలు.. దాడి చేసుకున్నాయి.

ఎన్నికల్లో గొడవ గొడవ..
ఎన్నికల్లో గొడవ గొడవ..
ఎన్నికల్లో గొడవ గొడవ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.