ETV Bharat / state

ఆకలి తీర్చే స్ఫూర్తి ప్ర'దాతలు' - సాలూరులో లాక్​డౌన్ వార్తలు

కరోనా వేళ మానవత్వం పరిమళిస్తోంది. ఆకలితో బాధపడుతున్న ఎంతో ఆపన్నులను దాతలు ఆదుకుంటున్నారు. లాక్​డౌన్​ కారణంగా నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పేదలకు.. వాటిని అందిస్తున్నారు.

due to corona lckdown Distribution of Essential Goods at saluru in vizianagaram by Visakha Excise Superintendent CH Das
due to corona lckdown Distribution of Essential Goods at saluru in vizianagaram by Visakha Excise Superintendent CH Das
author img

By

Published : Apr 6, 2020, 2:42 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్నం రెల్లి వీధిలో సుమారు 200 నిరుపేద, దివ్యాంగుల కుటుంబాలకు విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం, కూరగాయలు అందజేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి.. పరిశుభ్రంగా ఉండాలి అంటూ సీహెచ్​ దాస్​ సూచించారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లా సాలూరు పట్నం రెల్లి వీధిలో సుమారు 200 నిరుపేద, దివ్యాంగుల కుటుంబాలకు విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం, కూరగాయలు అందజేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి.. పరిశుభ్రంగా ఉండాలి అంటూ సీహెచ్​ దాస్​ సూచించారు.

ఇదీ చదవండి:

'రోగ నిరోధక శక్తిని పెంచే మహారాజ పోషకాలు ఇవే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.