ETV Bharat / state

కొవిడ్​ టునాట్ ల్యాబ్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే - mla kadubandi srinivasrao latest coemments

ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో స్థానిక సామాజిక ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించే టునాట్ ల్యాబ్​ను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

covid To Not Lab opening
టు నాట్ ల్యాబ్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jul 22, 2020, 11:56 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని స్థానిక సామాజిక ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించే టునాట్ ల్యాబ్​ను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. 13 లక్షల విలువచేసే ఈ ల్యాబ్ ద్వారా ప్రతి రోజు 60 మంది రోగులకు కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా సామాజిక ఆసుపత్రిలో ఈ ల్యాబ్ ప్రారంభం కావడం విశేషమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్​ సూపరింటెండెంట్ డాక్టర్ సత్య శేఖర్, డాక్టర్ త్రినాధ రావు, వైకాపా నాయకులు రఘు రాజు రెహమాన్, తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని స్థానిక సామాజిక ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించే టునాట్ ల్యాబ్​ను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభించారు. 13 లక్షల విలువచేసే ఈ ల్యాబ్ ద్వారా ప్రతి రోజు 60 మంది రోగులకు కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా సామాజిక ఆసుపత్రిలో ఈ ల్యాబ్ ప్రారంభం కావడం విశేషమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్​ సూపరింటెండెంట్ డాక్టర్ సత్య శేఖర్, డాక్టర్ త్రినాధ రావు, వైకాపా నాయకులు రఘు రాజు రెహమాన్, తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

నెల్లిమర్ల నియోజకవర్గంలో లక్ష మొక్కల పెంపకమే లక్ష్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.