ETV Bharat / state

గ్రామ వాలంటీర్ల శిక్షణ కేంద్రం ప్రారంభం

విజయనగరం జిల్లాలో గ్రామ వాలంటీర్ల శిక్షణ కేంద్రాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. వాలంటీర్లు ప్రజలతో మమేకమై... ముందుకు సాగాలని సూచించారు.

author img

By

Published : Aug 5, 2019, 1:12 PM IST

వాలంటీర్లకు శిక్షణ కేంద్రం ప్రారంభం
వాలంటీర్లకు శిక్షణ కేంద్రం ప్రారంభం

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ కేంద్రాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో భాగంగా...గ్రామ వాలంటీర్లుగా 1395 మందిని ఎంపిక చేశారు. వీరంతా రెండు రోజులు శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం జగన్​మోహన్ రెడ్డి మహిళలకు 50 శాతం ఉద్యోగాలు ఇస్తానని చెప్పినట్లుగానే... రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులంతా... ప్రజలతో మమేకమవ్వాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇది చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా గృహనిర్బంధం

వాలంటీర్లకు శిక్షణ కేంద్రం ప్రారంభం

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ కేంద్రాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో భాగంగా...గ్రామ వాలంటీర్లుగా 1395 మందిని ఎంపిక చేశారు. వీరంతా రెండు రోజులు శిక్షణ పొందనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం జగన్​మోహన్ రెడ్డి మహిళలకు 50 శాతం ఉద్యోగాలు ఇస్తానని చెప్పినట్లుగానే... రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులంతా... ప్రజలతో మమేకమవ్వాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఇది చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా గృహనిర్బంధం

Intro:ap_knl_21_05_rtcbusdhi_death_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల బొగ్గులైన్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బండి ఆత్మకూరు మండలం సోమయాజుల పల్లె కు చెందిన భూమా శేఖర్ రెడ్డి ద్విచక్రవాహనంపై నూనెపల్లె నుంచి బొమ్మలసత్రం వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనింది. దీనితో అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగుళూర్ లో ఓ ప్రైవేట్ ఉద్యోగం శేఖర్ రెడ్డి నాగులచవితికి నంద్యాలకు వచ్చి స్నేహితులను కలిసేందుకు వెళ్ళి తిరిగి వెళుతుండగా బస్ ఢీ కొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Body:డెత్


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.