ETV Bharat / state

దారుణం.. నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం

రెండు రోజుల క్రితం పుట్టిన శిశువు మృతదేహం...నీటి మడుగులో శవమై తేలాడు. అమ్మ లాలనతో...పొత్తిళ్లలో వెచ్చగా సేద తీరాల్సిన చిన్నారి... విగత జీవిగా కనిపించిన ఘటన విజయనగరం జిల్లా గణపతి నగరంలో చోటు చేసుకుంది

author img

By

Published : Aug 27, 2019, 11:32 PM IST

హృదయవిదారక ఘటన... నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం
హృదయవిదారక ఘటన... నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం

విజయనగరం జిల్లా గజపతినగరంలో హృదయ విదారకర ఘటన జరిగింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న నీటికుంటలో పడి ఉన్న నవజాతశిశువు మృత దేహం అందరిలో కలవరం రేపింది. శిశువు దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.ఐ, ఐసీడీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిశువు రెండు రోజుల క్రితం జన్మించినట్లు ఉందని... పుట్టిన వెంటనే నీళ్లలో పడేసినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి-ఈత కోసం వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి....

హృదయవిదారక ఘటన... నీటి కుంటలో నవజాత శిశువు మృతదేహం

విజయనగరం జిల్లా గజపతినగరంలో హృదయ విదారకర ఘటన జరిగింది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న నీటికుంటలో పడి ఉన్న నవజాతశిశువు మృత దేహం అందరిలో కలవరం రేపింది. శిశువు దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.ఐ, ఐసీడీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శిశువు రెండు రోజుల క్రితం జన్మించినట్లు ఉందని... పుట్టిన వెంటనే నీళ్లలో పడేసినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి-ఈత కోసం వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి....

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు.. కంట్రిబ్యూటర్

యాంకర్......గుంటూరు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మిరాయించటం వలన పోలింగ్ ప్రక్రియ నెమ్మదిగా కొనగసుతుందని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ. సీనియర్ సిటీజన్లు ఉదయం నుండి క్యూ లైన్లలో నిల్చుని ఉన్న ఈవీఎంలు పనిచేయకపోవడం వలన వెనుతిరాగాల్సి వస్తుందన్నారు. సరైన వసతులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.


Body:బైట్....బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.... గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి

బైట్....తోట చంద్రశేఖర్...... జనసేన పశ్చిమ అభ్యర్థి.



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.