ETV Bharat / state

ఆదర్శ వైద్యుడు.. సేవలో ప్రథముడు!

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ డాక్టర్ కేవీ రామారావును సన్మానించింది. విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు కేవీ రామారావు గ్రామాలకు వెళ్లి  ప్రతి ఆదివారం ఉచిత సేవలు  అందిస్తున్నారు.

author img

By

Published : Jul 1, 2019, 3:21 PM IST

ఆదర్శ వైద్యుడు.. సేవలో ప్రథముడు!
ఆదర్శ వైద్యుడు.. సేవలో ప్రథముడు!

వైద్య వృత్తిలో ఉన్న చాలామంది సంపాదనే లక్ష్యంగా పని చేస్తారన్న అపోహ ప్రజల్లో ఉంది. అయితే.. అందరూ అలా కాదని తామూ ఆదర్శవంతమైన సేవలు చేయగలమని విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు కేవీ రామారావు నిరూపిస్తున్నారు. 1961లో శ్రీకాకుళం పెద్దాసుపత్రిలో వైద్యునిగా సేవలు ప్రారంభించిన ఆయన.. జిల్లాలోని సోంపేట, ఇచ్ఛాపురం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాంలో పని చేశారు. ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్​గా పదేళ్లు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే.. డీఎం అండ్​ హెచ్​వోగా పదోన్నతి వచ్చినా.. వైద్యసేవకు దూరమవుతానన్న ఆలోచనతో.. వైద్యునిగానే కొనసాగారు. పదవీ విరమణ అనంతరం గ్రామాలకు వెళ్లి ప్రతి ఆదివారం ఉచిత సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎల్లప్పుడూ సేవలు ఉచితమే. ఉచిత సేవతో కలిగే సంతృప్తి ముందు ఏదీ సమానం కాదంటారీయన. అందుకే.. డాక్టర్ కేవీ రామారావును జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సన్మానించింది.

ఆదర్శ వైద్యుడు.. సేవలో ప్రథముడు!

వైద్య వృత్తిలో ఉన్న చాలామంది సంపాదనే లక్ష్యంగా పని చేస్తారన్న అపోహ ప్రజల్లో ఉంది. అయితే.. అందరూ అలా కాదని తామూ ఆదర్శవంతమైన సేవలు చేయగలమని విజయనగరం జిల్లాకు చెందిన వైద్యుడు కేవీ రామారావు నిరూపిస్తున్నారు. 1961లో శ్రీకాకుళం పెద్దాసుపత్రిలో వైద్యునిగా సేవలు ప్రారంభించిన ఆయన.. జిల్లాలోని సోంపేట, ఇచ్ఛాపురం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాంలో పని చేశారు. ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్​గా పదేళ్లు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే.. డీఎం అండ్​ హెచ్​వోగా పదోన్నతి వచ్చినా.. వైద్యసేవకు దూరమవుతానన్న ఆలోచనతో.. వైద్యునిగానే కొనసాగారు. పదవీ విరమణ అనంతరం గ్రామాలకు వెళ్లి ప్రతి ఆదివారం ఉచిత సేవలు అందిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎల్లప్పుడూ సేవలు ఉచితమే. ఉచిత సేవతో కలిగే సంతృప్తి ముందు ఏదీ సమానం కాదంటారీయన. అందుకే.. డాక్టర్ కేవీ రామారావును జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సన్మానించింది.

Intro:Ap_vja_12_01_srikakulam_iiit_rile_dhikshalu_avb_ap. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ని శ్రీకాకుళం క్యాంపస్లో లో పనిచేస్తున్న ఒప్పంద సహాయ ఆచార్యులు మళ్లీ సమ్మెలోకి వెళ్లారు సంక్షేమ సమితి కి యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరసనలో పాల్గొన్న వారిని బదిలీలు చేశారని వారు ఆరోపిస్తున్నారు 2017 2018 సంవత్సరాల్లో నియమితులైన ఒప్పంద సహాయ ఆచార్యుల రెన్యువల్ వేతన వ్యత్యాసాలు మొదలైన తొమ్మిది రకాల సమస్యల పరిష్కారం కోసం జూన్ 26వ తేదీన వీరు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు దీంతో యాజమాన్యం స్పందించి రాతపూర్వకంగా సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చింది దీన్ని neeru కారుస్తూ ఈసీ సమావేశాలు నిర్వహిస్తామని మభ్యపెడుతూ అనుకొన్న సమయానికి నిర్వహించకుండా సంధ్య విరమించిన కొన్ని గంటల్లోనే ప్రాంగణ బదిలీలు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు అందువలన మళ్లీ రిలే దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు శాంతిభద్రతలకు తరగతులకు ఎలాంటి విఘాతం కలిగించకుండా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు పేర్కొన్నారు బైట్స్. 1). 2) ప్రొఫెసర్. శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ. (, కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజివీడు త్రిబుల్ ఐటీ లోని శ్రీకాకుళం క్యాంపస్లో రిలే నిరాహార దీక్షలు


Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటి లోని శ్రీకాకుళం క్యాంపస్లో రిలే నిరాహార దీక్షలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.