ETV Bharat / state

భవనాలపై లౌడ్ స్పీకర్లు.. కరోనాపై అవగాహన సందేశాలు

author img

By

Published : Apr 26, 2020, 3:32 PM IST

కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు విశాఖ తూర్పు నౌకా దళం ముందుకొచ్చింది. నగరంలోని రెడ్​జోన్ ప్రాంతాల్లో... భవనాలపై భారీ లౌడ్​ స్పీకర్లను ఏర్పాటు చేసి వాటితో అవగాహన కలిగిస్తున్నారు.

Visakha Eastern Navy  Awareness on Corona Outbreak
కరోనా వ్యాప్తిపై విశాఖ తూర్పు నౌకాదళం అవగాహన

విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని రెడ్​జోన్ ప్రాంతాల్లో.. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఎత్తైన భవనాలపై భారీ లౌడ్​స్పీకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ సూచనలు వినిపించేలా మైక్​లతో అవగాహన కలిగిస్తున్నారు. ఈ స్పీకర్ల పనితీరును నగర కమిషనర్ ఆర్​.కె.మీనా పర్యవేక్షించారు.

విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని రెడ్​జోన్ ప్రాంతాల్లో.. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఎత్తైన భవనాలపై భారీ లౌడ్​స్పీకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ సూచనలు వినిపించేలా మైక్​లతో అవగాహన కలిగిస్తున్నారు. ఈ స్పీకర్ల పనితీరును నగర కమిషనర్ ఆర్​.కె.మీనా పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

'కరోనాపై పోరులో ప్రతి పౌరుడు సైనికుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.