ETV Bharat / state

ప్రమాదం అంచున పడి ఉన్న వ్యక్తి...పట్టించుకోని దైన్యం..

అర్థరాత్రి నడిరోడ్డు మధ్యలో స్పృహ లేకుండా ఓ వ్యక్తి పడి ఉన్నాడు. దీంతో వచ్చిపోయే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విశాఖ నగరశివారులోని పెందుర్తి ప్రధాన రహదారిపై జరిగిన సంఘటన ఇది.

author img

By

Published : Nov 5, 2020, 12:04 PM IST

man on road
వ్యక్తి పక్క నుంచి వెళ్తున్న భారీ వాహనాలు

విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారిపై అర్థరాత్రి ఓ వ్యక్తి స్పృహలేకుండా పడి ఉన్నాడు. వేగంగా వచ్చే వాహనదారులు అతన్ని గమనించి అకస్మాత్తుగా వాహనాలను నియంత్రించలేక ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గం కావటంతో రాత్రి సమయంలోనూ భారీ వాహనాల రద్దీ ఉంటుంది. ఈ సంఘటన పోలీస్​స్టేషన్​కు అడుగుల దూరంలోనే జరిగింది. అయినా పోలీసులు కూడా పరిస్థితిని గమనించలేకపోయారు.

విశాఖ జిల్లా పెందుర్తి ప్రధాన రహదారిపై అర్థరాత్రి ఓ వ్యక్తి స్పృహలేకుండా పడి ఉన్నాడు. వేగంగా వచ్చే వాహనదారులు అతన్ని గమనించి అకస్మాత్తుగా వాహనాలను నియంత్రించలేక ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గం కావటంతో రాత్రి సమయంలోనూ భారీ వాహనాల రద్దీ ఉంటుంది. ఈ సంఘటన పోలీస్​స్టేషన్​కు అడుగుల దూరంలోనే జరిగింది. అయినా పోలీసులు కూడా పరిస్థితిని గమనించలేకపోయారు.

ఇదీ చదవండి: ములాఖత్‌’లకు మోక్షమెప్పుడో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.