ETV Bharat / state

ఉక్కు నగరంలో ఉక్కపోత... తగ్గేది లేదంటున్న ఉష్ణోగ్రత

ఉక్కు నగరమైన విశాఖలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండకు వడగాల్పులు తోడై విశాఖ వాసులకు హడలు పుట్టిస్తున్నాడు.

author img

By

Published : May 5, 2019, 7:06 PM IST

సూర్యుడి ప్రతాపం


ఫొని పెను తుపాను ముప్పు తప్పినా.. అది తరలించుకుపోయిన తేమ ఫలితంగా తీవ్ర వడగాలులు విశాఖను హోరెత్తిస్తున్నాయి. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అనూహ్యంగా వేడి పెరిగిపోయింది. నగరవాసులంతా రోడ్లపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున సొంతూళ్లకు వెళ్లేవారంతా రోడ్డు ప్రయాణాలు చేయడానికి జంకుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల సాధారణ సగటుతో పోలిస్తే 4 నుంచి ఏడెనిమిది డిగ్రీల వరకూ అదనంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.., ఈ ప్రభావం ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వేడికి భయపడి ఉదయం 10 లోపే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు.


ఫొని పెను తుపాను ముప్పు తప్పినా.. అది తరలించుకుపోయిన తేమ ఫలితంగా తీవ్ర వడగాలులు విశాఖను హోరెత్తిస్తున్నాయి. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో అనూహ్యంగా వేడి పెరిగిపోయింది. నగరవాసులంతా రోడ్లపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున సొంతూళ్లకు వెళ్లేవారంతా రోడ్డు ప్రయాణాలు చేయడానికి జంకుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల సాధారణ సగటుతో పోలిస్తే 4 నుంచి ఏడెనిమిది డిగ్రీల వరకూ అదనంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.., ఈ ప్రభావం ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంపై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వేడికి భయపడి ఉదయం 10 లోపే పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు.


New Delhi, May 05 (ANI): After being attacked by a man called Suresh in a roadshow, Chief Minister of Delhi Arvind Kejriwal held a press conference in New Delhi on Sunday, where he slammed Central Government for not providing proper security forces to the Chief Minister. Kejriwal said, "This was the 9th attack on me in last 5 years and 5th attack after becoming Chief Minister. I don't think so that in the 70 years of the Indian history, there has been any such attack on any other Chief Minister. Forget 9 attacks, I don't think so even for once, any CM has been attacked like this. In this country, Delhi Chief Minister is the only CM whose security's responsibility is in the hands of opposition party that is BJP. So, if I am attacked then its whole responsibility goes to BJP government."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.