ETV Bharat / state

సింహాచలం ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న సన్నిధికి వెళ్లే ఘాట్​రోడ్డు విస్తరణ పనులు అధికారులు చేపట్టారు.

author img

By

Published : Jun 28, 2019, 11:06 PM IST

సింహాచలం ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
సింహాచలం ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

విశాఖలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల నుంచి కొండపైకి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. రెండు వారాల పాటు నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈసమయంలో స్వామివారి దర్శనాలు రాత్రి 7 గంటలకే నిలుపుదల చేస్తామని తెలిపారు. భక్తులు ఈవిషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఘాట్ రోడ్డు యు మలుపులో పెద్ద బండరాయి ఉండడంతో బాంబు బ్లాస్ట్ పనులు చేయనున్నారు. ఆలయ పండితులు ఘాట్ రోడ్డు మలుపు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రామచంద్రమోహన్ పనులను ప్రారంభించారు.

సింహాచలం ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

విశాఖలోని సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల నుంచి కొండపైకి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. రెండు వారాల పాటు నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈసమయంలో స్వామివారి దర్శనాలు రాత్రి 7 గంటలకే నిలుపుదల చేస్తామని తెలిపారు. భక్తులు ఈవిషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఘాట్ రోడ్డు యు మలుపులో పెద్ద బండరాయి ఉండడంతో బాంబు బ్లాస్ట్ పనులు చేయనున్నారు. ఆలయ పండితులు ఘాట్ రోడ్డు మలుపు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రామచంద్రమోహన్ పనులను ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.

ఏయూ పరిధిలోని కళాశాలల్లో అధిక ఫీజులు.. విద్యార్ధుల ఆందోళన

Intro:AP_ONG_82_28_ACCIDENT_AV_C7

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపం లోని జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ట్రాక్టర్ డ్రైవర్ సలీం మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. డ్వామా కార్యాలయం దగ్గర రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఇదే క్రమం లో శ్రీశైలం నుండి ఒంగోలు వెళ్తున్న పెళ్లి బృందం కారు ఢీకొట్టింది. కారులో ఉన్న పెళ్లి కుమారుడు తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మొతంగా మూడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఘటనా స్థలాన్ని మార్కాపురం డిఎస్పీ నాగేశ్వరరెడ్డి, సిఐ రాఘవేంద్ర పరిశీలించారు.


Body:రోడ్డు ప్రమాదం.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.