ETV Bharat / state

కొట్టుకుపోయిన కాజ్​వే.. నిలిచిన రాకపోకలు

author img

By

Published : Oct 14, 2020, 5:21 PM IST

విశాఖపట్నం జిల్లాలోని శారదా నదిపై నిర్మించిన కాజ్​వే.. భారీగా కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

sharadha-river-cause-way-damaged-in-vizag-district
వరద ఉద్ధృతి తగ్గాలంటూ మహిళల పూజలు

విశాఖపట్నం జిల్లాలోని శారదా నదిపై నిర్మించిన కాజ్​వేలు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. గవరవరం, దేవరాపల్లి పరిధిలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్న కారణంగా... శారదా నది ఉద్ధృత రూపు దాల్చింది. ప్రవాహం తగ్గాలంటూ... స్థానిక మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

విశాఖపట్నం జిల్లాలోని శారదా నదిపై నిర్మించిన కాజ్​వేలు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. గవరవరం, దేవరాపల్లి పరిధిలోని గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్న కారణంగా... శారదా నది ఉద్ధృత రూపు దాల్చింది. ప్రవాహం తగ్గాలంటూ... స్థానిక మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:

బలహీనపడి.. మళ్లీ వాయుగుండంగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.