ETV Bharat / state

నీటిపాలైన పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు

author img

By

Published : Nov 30, 2020, 5:41 PM IST

నివర్ తుపాను కారణంగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో పంటలు నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయానికి తుపాను వచ్చిన కారణంగా.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం పంటలను పరిశీలించింది. తడిసిన పంటల్లో నీటిని తొలిగించేందుకు తగిన సూచనలను చేసింది.

పంటలను పరిశీలించిన వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం
పంటలను పరిశీలించిన వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦లోని పాల్తేరు ప్రాంతంలో నీట మునిగిన పంటలను అనకాపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సాంబశివరావు, భవానీ పరిశీలించారు. తడిసిన పంటల్లో నీరు పోయే౦దుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచించారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించే౦దుకు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦లోని పాల్తేరు ప్రాంతంలో నీట మునిగిన పంటలను అనకాపల్లి వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సాంబశివరావు, భవానీ పరిశీలించారు. తడిసిన పంటల్లో నీరు పోయే౦దుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచించారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించే౦దుకు జాబితాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

'పంట నష్టాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా గుర్తించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.