ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : Jun 26, 2020, 12:25 AM IST

రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా నాగవరంలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road accident in naagavaram vizag district
రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి

విశాఖ జిల్లా మునగపాక మండలం నాగవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన పీ. నర్సింగరావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో నర్సింగరావు అక్కడికక్కడే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందటంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

విశాఖ జిల్లా మునగపాక మండలం నాగవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. గ్రామానికి చెందిన పీ. నర్సింగరావు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ అతన్ని ఢీకొంది. ఈ ఘటనలో నర్సింగరావు అక్కడికక్కడే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందటంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

పంటను తినేస్తున్న పక్షులు.. ఆందోళనలో అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.