ETV Bharat / state

GANJAI SMUGGLING: రూ. 60 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

author img

By

Published : Jul 1, 2021, 10:46 PM IST

విశాఖ జిల్లా పెందుర్తిలో 60 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత
విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా పెందుర్తిలో 60 లక్షలు విలువ చేసే గంజాయిని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ఉత్తరప్రదేశ్​కు కంటైనర్​లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్​తో పాటు మరో ముగ్గురిని ఆదుపులో తీసుకున్నారు. వారిని విచారించి విశాఖకు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2,652 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ 60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను కరోనా పరీక్షలు చేయించి రిమాండ్​కు తరలించారు.

విశాఖ జిల్లా పెందుర్తిలో 60 లక్షలు విలువ చేసే గంజాయిని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ఉత్తరప్రదేశ్​కు కంటైనర్​లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్​తో పాటు మరో ముగ్గురిని ఆదుపులో తీసుకున్నారు. వారిని విచారించి విశాఖకు చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2,652 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ 60 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను కరోనా పరీక్షలు చేయించి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

Missing : విశాఖలో ముగ్గురు యువతులు మిస్సింగ్... పోలీసుల దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.