ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తున్న జనం

కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి విశాఖ జిల్లా చోడవరంలో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రోజూ 40నుంచి 50 వ్యాక్సిన్లను అక్కడి వైద్యులు.. ప్రజలకు వేస్తున్నారు.

author img

By

Published : Apr 9, 2021, 4:02 PM IST

people waiting   for covid vaccine at chodavaram
చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్

కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలన్న ధృడమైన అభిప్రాయం ప్రజల్లో ఎక్కువైంది. విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజల తాకిడి ఆధికమైంది. రోజు 40 నుంచి 55 మందికి వ్యాక్సిన్​ను వైద్యులు అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొరత ఎర్పడిందన్న సమాచారంతో పలువురు వ్యాక్సిన్ కోసం తరలి వస్తున్నారు.

కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలన్న ధృడమైన అభిప్రాయం ప్రజల్లో ఎక్కువైంది. విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజల తాకిడి ఆధికమైంది. రోజు 40 నుంచి 55 మందికి వ్యాక్సిన్​ను వైద్యులు అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొరత ఎర్పడిందన్న సమాచారంతో పలువురు వ్యాక్సిన్ కోసం తరలి వస్తున్నారు.

ఇదీ చూడండి.
మళ్లీ లాక్‌డౌన్‌ రానివ్వొద్దు : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.