కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలన్న ధృడమైన అభిప్రాయం ప్రజల్లో ఎక్కువైంది. విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజల తాకిడి ఆధికమైంది. రోజు 40 నుంచి 55 మందికి వ్యాక్సిన్ను వైద్యులు అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొరత ఎర్పడిందన్న సమాచారంతో పలువురు వ్యాక్సిన్ కోసం తరలి వస్తున్నారు.
ఇదీ చూడండి.
మళ్లీ లాక్డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్