ETV Bharat / state

నర్సీపట్నంలో వెలవెలబోయిన స్పందన కార్యక్రమం - నర్సీపట్నం స్పందన కార్యక్రమంలో తగ్గిన అధికారులు

ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి నర్సీపట్నంలో ప్రజల నుంచి స్పందన కరువైంది.

నర్సీపట్నంలో వెలవెలబోయిన స్పందన కార్యక్రమం
author img

By

Published : Oct 14, 2019, 6:45 PM IST

నర్సీపట్నంలో వెలవెలబోయిన స్పందన కార్యక్రమం

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం వెలవెలబోయింది. అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కానుందున ఫిర్యాదులు కూడా అంతంత మాత్రంగానే కొనసాగింది. నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు సెలువులో ఉన్నందున ఆ బాధ్యతను పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం స్వీకరించారు.

నర్సీపట్నంలో వెలవెలబోయిన స్పందన కార్యక్రమం

విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం వెలవెలబోయింది. అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కానుందున ఫిర్యాదులు కూడా అంతంత మాత్రంగానే కొనసాగింది. నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు సెలువులో ఉన్నందున ఆ బాధ్యతను పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం స్వీకరించారు.

ఇదీ చదవండి :

'స్పందన'కు వడ్డే నవీన్.. పరిహారం కోసం విజ్ఞప్తి

Intro:యాంకర్ ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో వెలవెలబోయింది అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో ఫిర్యాదులు కూడా మొక్కుబడి స్థాయిలోనే వచ్చాయి దీంతో స్పందన కార్యక్రమం కూడా అంతంత మాత్రంగానే కొనసాగింది వాస్తవానికి నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు సెలవు కావడంతో ఈ బాధ్యతను ఇన్చార్జి పరిపాలనాధికారి సుబ్రహ్మణ్య స్వీకరించారు హాజరు కాకపోవడంతో మిగతా శాఖల అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకుండా హాజరుకాలేదు దీంతో స్పందన కార్యక్రమం వెలవెల బోయింది అధికారులకు కుర్చీలు ఖాళీ అయ్యాయి వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 14 ఇప్పటివరకు 14 స్పందన కార్యక్రమం నిర్వహించారు ప్రతివారం 60 70 వచ్చే సోమవారం మాత్రం మొక్కుబడిగా కావడంతో 20 నుంచి 25 వరకు మాత్రమే వచ్చాయి


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.