ETV Bharat / state

డుడుమ జలపాతంలో పర్యాటకుడు గల్లంతు.. మృతదేహం లభ్యం

డుడుమ జలపాతం వద్ద ఓ పర్యాటకుడు గల్లంతై చనిపోయాడు. అతని మృతదేహన్ని ఓడ్రాఫ్ బలగాలు వెలికితీశాయి. జలపాతం ఫోటోలు తీసుకొనే ప్రయత్నంలో పట్టు తప్పి అతను నీటిలో పడి పోయాడు.

author img

By

Published : Jan 3, 2021, 1:38 PM IST

odraf-forces-find-the-body
odraf-forces-find-the-body
డుడుమా జలపాతం వద్ద గల్లంతైన మృతదేహం లభ్యం

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల డుడుమ జలపాతం వద్ద పర్యాటకుడి మృతదేహన్ని ఓడ్రాఫ్ బలగాలు వెలికితీసాయి. ఒడిశా కోరాపుట్​ జిల్లా జయపురంకు సమీపంలో గల కలియ గావ్ కు చెందినా సత్య పరాజ అనే వ్యక్తి... తన మిత్రులతో కలిసి జలపాతం దగ్గరకు వెళ్లాడు.

అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా కాలుజారి నీటిలో పడి పోయాడు. మృతదేహం జలపాతం కిందకు వెళ్లి ఒక రాయి కింద ఇరుక్కు పోయింది. ఓడ్రాఫ్ బలగాలు శ్రమించి ఆ మృతదేహన్ని బయటకు తీశాయి.

ఇదీ చదవండి:

దివిసీమ గుండెకోత.. అప్పులు తీరక అన్నదాతల బలవన్మరణాలు

డుడుమా జలపాతం వద్ద గల్లంతైన మృతదేహం లభ్యం

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల డుడుమ జలపాతం వద్ద పర్యాటకుడి మృతదేహన్ని ఓడ్రాఫ్ బలగాలు వెలికితీసాయి. ఒడిశా కోరాపుట్​ జిల్లా జయపురంకు సమీపంలో గల కలియ గావ్ కు చెందినా సత్య పరాజ అనే వ్యక్తి... తన మిత్రులతో కలిసి జలపాతం దగ్గరకు వెళ్లాడు.

అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా కాలుజారి నీటిలో పడి పోయాడు. మృతదేహం జలపాతం కిందకు వెళ్లి ఒక రాయి కింద ఇరుక్కు పోయింది. ఓడ్రాఫ్ బలగాలు శ్రమించి ఆ మృతదేహన్ని బయటకు తీశాయి.

ఇదీ చదవండి:

దివిసీమ గుండెకోత.. అప్పులు తీరక అన్నదాతల బలవన్మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.