ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల డుడుమ జలపాతం వద్ద పర్యాటకుడి మృతదేహన్ని ఓడ్రాఫ్ బలగాలు వెలికితీసాయి. ఒడిశా కోరాపుట్ జిల్లా జయపురంకు సమీపంలో గల కలియ గావ్ కు చెందినా సత్య పరాజ అనే వ్యక్తి... తన మిత్రులతో కలిసి జలపాతం దగ్గరకు వెళ్లాడు.
అక్కడ ఫొటోలు తీసుకుంటుండగా కాలుజారి నీటిలో పడి పోయాడు. మృతదేహం జలపాతం కిందకు వెళ్లి ఒక రాయి కింద ఇరుక్కు పోయింది. ఓడ్రాఫ్ బలగాలు శ్రమించి ఆ మృతదేహన్ని బయటకు తీశాయి.
ఇదీ చదవండి: