ETV Bharat / state

ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్

నెల్లూరు ఆనందయ్య మందుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలని కోరారు.

author img

By

Published : May 24, 2021, 5:10 PM IST

ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్
ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్

ఆనందయ్య ఇప్పటివరకు చాలామందికి మందు ఇచ్చారని నారా లోకేశ్ అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం చాలామంది కోలుకున్నారన్నారు. మార్కెట్లో రెమ్​డెసివర్ ముందు కూడా దొరకడం లేదని.. ఈ సమయంలో కరోనాపై ఆయుర్వేదం మందు పని చేస్తే.. సరైన పరీక్షలు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేశ్ అన్నారు.

కరోనా సమయంలో తెదేపా సేవలందిస్తుందన్నారు. విదేశాల్లో వైద్యులు సైతం తెదేపా తరఫున సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఆనందయ్య ఇప్పటివరకు చాలామందికి మందు ఇచ్చారని నారా లోకేశ్ అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం చాలామంది కోలుకున్నారన్నారు. మార్కెట్లో రెమ్​డెసివర్ ముందు కూడా దొరకడం లేదని.. ఈ సమయంలో కరోనాపై ఆయుర్వేదం మందు పని చేస్తే.. సరైన పరీక్షలు చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేశ్ అన్నారు.

కరోనా సమయంలో తెదేపా సేవలందిస్తుందన్నారు. విదేశాల్లో వైద్యులు సైతం తెదేపా తరఫున సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.