ETV Bharat / state

ప్రభుత్వ భవనాలు త్వరగా పూర్తి చేయాలి: ముత్యాలనాయుడు

మాడుగుల నియోజకవర్గంలోని సర్కారు భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో ఆయన పర్యటించారు.

author img

By

Published : Nov 6, 2020, 9:25 AM IST

Government whip Muthyalanayudu
ప్రభుత్వ విప్​ ముత్యాలనాయుడు పర్యటన

విశాఖ జిల్లాలోని దేవరాపల్లిలో ప్రభుత్వ విప్​ ముత్యాలనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత భవనాల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం యాదవుల కాలనీలో అద్వాన్నంగా ఉన్న మురుగు కాలువ పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విప్​ వెంట అధికారులు, వైకాపా నాయకులు ఉన్నారు.

విశాఖ జిల్లాలోని దేవరాపల్లిలో ప్రభుత్వ విప్​ ముత్యాలనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత భవనాల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం యాదవుల కాలనీలో అద్వాన్నంగా ఉన్న మురుగు కాలువ పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విప్​ వెంట అధికారులు, వైకాపా నాయకులు ఉన్నారు.

ఇదీ చదవండి:

రోడ్డు, వంతెన నిర్మించాలని గిరిజనుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.