ETV Bharat / state

గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు - visakha

గంజాయి నిర్మూలనకు అబ్కారీ అధికారులు నడుం బిగించారు. విశాఖ మన్యంలో గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గంజాయి
author img

By

Published : Jul 24, 2019, 4:54 PM IST

మన్యంలో అబ్కారీ అధికారుల అవగాహన

విశాఖ మన్యంలో గంజాయి నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులు గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. గత వారంలో జిల్లా అధికారులతో కమిషనర్ ఎంఎం నాయక్ సమావేశం నిర్వహించి.. గంజాయి నిర్మూలనకు కార్యాచరణ రూపొందించారు. నాట్య కళాకారులతో అవగాహన కల్పిస్తున్నారు. గిరిజనులను ఓ చోట చేర్చి పాటలు, నృత్యాలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. మన్యం నుంచి గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలనే తపనతో జి.మాడుగుల మండలం పరదనిపుట్టులో గంజాయిని పండించకుండా.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి గౌరవంగా జీవించవచ్చని సూచించారు.

మన్యంలో అబ్కారీ అధికారుల అవగాహన

విశాఖ మన్యంలో గంజాయి నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులు గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. గత వారంలో జిల్లా అధికారులతో కమిషనర్ ఎంఎం నాయక్ సమావేశం నిర్వహించి.. గంజాయి నిర్మూలనకు కార్యాచరణ రూపొందించారు. నాట్య కళాకారులతో అవగాహన కల్పిస్తున్నారు. గిరిజనులను ఓ చోట చేర్చి పాటలు, నృత్యాలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. మన్యం నుంచి గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలనే తపనతో జి.మాడుగుల మండలం పరదనిపుట్టులో గంజాయిని పండించకుండా.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి గౌరవంగా జీవించవచ్చని సూచించారు.

ఇది కూడా చదవండి.

వీఎంఆర్డీఏ కమిషనర్​గా పి.కోటేశ్వరరావు

Intro:ap_knl_71_24_drainage_water_road_ap10053


కర్నూలు జిల్లా ఆదోని ప్రధాన రహదారిపై మురికి నీరు చేరి పట్టణ ప్రజలు చాలా ఇబ్బందు పడుతున్నారు. మురుగు కాలువలు బ్లాక్ కావడంతో.... ప్రధాన రహదారులపై మురుగు నీరు ప్రవాహిస్తుంది.రహదారి పై నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.మురికి కాలువ నీరు రోడ్డు మీద పారుతున్న.... పురపాలక అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.