ETV Bharat / state

లాక్​డౌన్​ ప్రభావం.. ఆర్టీసీకి కోట్లల్లో నష్టం

కరోనా లాక్ డౌన్... ఆర్టీసీకి తీరని నష్టం మిగులుస్తోంది. ఒక్క విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకి సంబంధించి గడిచిన 20 రోజుల్లో సుమారు రెండున్నర కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెపుతున్నారు.

author img

By

Published : Apr 11, 2020, 11:01 AM IST

due to lock down in andhrapradesh rtc getting losses in cross
లాక్​డౌన్​ కారణంగా కోట్లల్లో నష్టపోతున్న ఆర్టీసీ

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది.ఆ దాయ మార్గాలన్ని మూసుకుపోతున్నాయి. ఈ ప్రభావం ఆర్టీసీపై విపరీతంగా పడింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు 20రోజుల్లో రెండున్నర కోట్ల నష్టం మిగిలిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 90 ప్రాంతాలకు ఈ డిపో నుంచి బస్సులను నడిపేవారు. రోజుకు 11 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన కారణంగా.. భారీ నష్టం మిగులుతోంది.

ఇదీ చూడండి:

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది.ఆ దాయ మార్గాలన్ని మూసుకుపోతున్నాయి. ఈ ప్రభావం ఆర్టీసీపై విపరీతంగా పడింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు 20రోజుల్లో రెండున్నర కోట్ల నష్టం మిగిలిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 90 ప్రాంతాలకు ఈ డిపో నుంచి బస్సులను నడిపేవారు. రోజుకు 11 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన కారణంగా.. భారీ నష్టం మిగులుతోంది.

ఇదీ చూడండి:

కరోనా సాకుతో ఉద్యోగుల్ని తీసేయొచ్చా? చట్టంలో ఏముంది?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.