లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది.ఆ దాయ మార్గాలన్ని మూసుకుపోతున్నాయి. ఈ ప్రభావం ఆర్టీసీపై విపరీతంగా పడింది. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు 20రోజుల్లో రెండున్నర కోట్ల నష్టం మిగిలిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 90 ప్రాంతాలకు ఈ డిపో నుంచి బస్సులను నడిపేవారు. రోజుకు 11 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం సమకూరేది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన కారణంగా.. భారీ నష్టం మిగులుతోంది.
ఇదీ చూడండి: