ETV Bharat / state

కసింకోటలో రక్తదాన శిబిరం.. వివేకానంద జయంతి ఉత్సవాల్లో నిర్వహణ

author img

By

Published : Jan 11, 2021, 8:27 AM IST

విశాఖ జిల్లా కసింకోటలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

blood donation camp in visakhapatnam district
విశాఖ జిల్లాలో రక్తదాన శిబిరం

విశాఖ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కసింకోటలో నిర్వహించిన ఈ శిబిరంలో 67 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వీహెచ్​పీ సభ్యులు పాల్గొని.. రక్తదానం చేసిన వారిని సత్కరించారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కసింకోటలో నిర్వహించిన ఈ శిబిరంలో 67 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వీహెచ్​పీ సభ్యులు పాల్గొని.. రక్తదానం చేసిన వారిని సత్కరించారు.

ఇదీ చదవండి:

విధిని ఎదిరించిన వీరుడు... ఈ రెండు రూపాయల వైద్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.