ETV Bharat / state

ఐసెట్​లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు

author img

By

Published : Sep 26, 2020, 11:26 AM IST

ఐసెట్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో రెండు ర్యాంకులు జిల్లా విద్యార్థులు సాధించారు.

srikakulam district students top ranks in icet
ఐసెట్​లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు

ఐసెట్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రాజాంలోని డోలపేటకు చెందిన శిట్టి వెంకటేష్​కు 8వ ర్యాంకు రాగా.. పాలకొండకు చెందిన లక్ష్మీలావణ్య 10వ ర్యాంకును సాధించారు.

జిల్లా నుంచి 1501 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలు మాత్రం 11 వందల 84 మంది హాజరయ్యారు. వీరిలో 9 వందల 96 మంది అర్హత సాధించారు.

ఐసెట్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రాజాంలోని డోలపేటకు చెందిన శిట్టి వెంకటేష్​కు 8వ ర్యాంకు రాగా.. పాలకొండకు చెందిన లక్ష్మీలావణ్య 10వ ర్యాంకును సాధించారు.

జిల్లా నుంచి 1501 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలు మాత్రం 11 వందల 84 మంది హాజరయ్యారు. వీరిలో 9 వందల 96 మంది అర్హత సాధించారు.

ఇదీ చదవండి: నేడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.