ETV Bharat / state

వైభవంగా సీతారాముల వార్షిక కల్యాణోత్సవం

గుల్ల సీతారాంపురంలోని పురాతన సీతారాముల ఆలయంలో.. సీతారాముల వార్షిక కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. లాక్ డౌన్ ఆంక్షల కారణంగా భక్తులను అనుమతించలేదు.

author img

By

Published : Jun 3, 2020, 2:51 PM IST

srikakulam district
వైభవంగా సీతారాముల వార్షిక కళ్యాణ మహోత్సవం

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురంలోని పురాతన సీతారాముల ఆలయంలో.. వార్షిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు.

వార్షికంగా ఇక్కడ కల్యాణోత్సవ నిర్వహణ.. ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా.. భక్తులు లేకుండానే వేడుక పూర్తయింది. ఆలయ పురోహితులు భోగాపురం ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణం శాస్త్రోక్తంగా జరిగిందని ఈవో శ్యామల రావు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారాంపురంలోని పురాతన సీతారాముల ఆలయంలో.. వార్షిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజ వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు.

వార్షికంగా ఇక్కడ కల్యాణోత్సవ నిర్వహణ.. ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా.. భక్తులు లేకుండానే వేడుక పూర్తయింది. ఆలయ పురోహితులు భోగాపురం ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణం శాస్త్రోక్తంగా జరిగిందని ఈవో శ్యామల రావు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ వైద్యుడు సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.