ETV Bharat / state

కోటదుర్గమ్మ ఆలయం..భక్తలతో కిటకిట

author img

By

Published : Aug 9, 2019, 1:00 PM IST

రెండవ శ్రావణ శుక్రవారం పూజలతో కిటకిటలాడుతోన్న శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం

second friday of sravanam the kotamma temple fulledc with devotees at srikakulam district
కోటదుర్గమ్మ ఆలయం..భక్తలతో కిటకిట

రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తలతో కిటకిటలాడుతోంది. భారీ సంఖ్యలో భక్తులు హజరై ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువజామున నాలుగు గంటల నుంచే భక్తులు విచ్చేస్తుండటంతో క్యూ లైన్ల లో రద్దీ కనిపిస్తోంది. ఆలయంలో జరిగిన కుంకుమ పూజలలో సుమారు1500 మంది మహిళలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు

కోటదుర్గమ్మ ఆలయం..భక్తలతో కిటకిట

రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తలతో కిటకిటలాడుతోంది. భారీ సంఖ్యలో భక్తులు హజరై ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువజామున నాలుగు గంటల నుంచే భక్తులు విచ్చేస్తుండటంతో క్యూ లైన్ల లో రద్దీ కనిపిస్తోంది. ఆలయంలో జరిగిన కుంకుమ పూజలలో సుమారు1500 మంది మహిళలు పాల్గొన్నారు.

ఇదీచూడండి.కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు

Intro: ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని చింతూరు లో భాగంగా నిర్వహించారు ఆదివాసులు భారీ ర్యాలీ నిర్వహించి చింతూరు సెంటర్లోని ఆదివాసీ నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ భాష ను జాతీయ భాషగా గుర్తించాలని దేశంలో లో గిరి జనుల కోసంఒక ఈ అందిస్తున్న పథకాలను సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు కొన్ని చట్టాలను ఆదివాసి గ్రామాలలో అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు


Body:చింతూరు


Conclusion:8008902877
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.