శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మదన్ మోహన్కు బ్యాంక్ వద్ద టీ దుకాణంలో ఓ కవరు దొరికింది. అందులో 14,300 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును అతను తీసుకోకుండా స్టేట్ బ్యాంక్ మేనేజర్కు అప్పగించారు. నగదు పోగొట్టుకున్నవారు సరైన ఆధారాలతో వస్తే తిరిగి ఇస్తామని మేనేజర్ తెలిపారు. నిజాయితీగా వ్యవహరించి డబ్బు అందజేసిన మదన్మోహన్ను డీఎస్పీ రారాజు ప్రసాద్, సీఐ ఆదాం, ఎస్సై జనార్ధనరావు అభినందించారు.
నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్
శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మదన్ మోహన్ తన నిజాయితీ చాటుకున్నారు. తనకు దొరికిన నగదును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించాలని కోరారు.
నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్
శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్టేట్ బ్యాంక్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మదన్ మోహన్కు బ్యాంక్ వద్ద టీ దుకాణంలో ఓ కవరు దొరికింది. అందులో 14,300 రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును అతను తీసుకోకుండా స్టేట్ బ్యాంక్ మేనేజర్కు అప్పగించారు. నగదు పోగొట్టుకున్నవారు సరైన ఆధారాలతో వస్తే తిరిగి ఇస్తామని మేనేజర్ తెలిపారు. నిజాయితీగా వ్యవహరించి డబ్బు అందజేసిన మదన్మోహన్ను డీఎస్పీ రారాజు ప్రసాద్, సీఐ ఆదాం, ఎస్సై జనార్ధనరావు అభినందించారు.
ఇదీ చూడండి:'జిల్లాలో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశాం'