శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే జరగబోయే నష్టంపై.. 'మరోసారి విభజన' పేరుతో సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని పలువురు సాహితీవేత్తలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎలాంటి విభజన జరిగినా.. ముందుగా బలయ్యేది శ్రీకాకుళం జిల్లానే అని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విజయనగరం గిరిజన యూనివర్శిటీ ప్రత్యేక అధికారి హనుమంతు లజపతిరాయ్తో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: