శ్రీకాకుళం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుతో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని వంగర మండలంలోని గీతనాపల్లిలో ఇద్దరు... శ్రీహరిపురంలో మరొకరు పిడుగుపాటుకు మృతిచెందారు. సీతంపేట మండలంలోని తుంబకొండలో మరో వ్యక్తి పిడుగుపడి మృతిచెందాడు.
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి - శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడిన తాజా న్యూస్
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి నలుగురు మృతిచెందారు. వంగర మండలంలో ముగ్గురు, సీతంపేట మండలంలో మరొకరు పిడుగుపాటుకు మరణించారు.
![శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి పిడుగుపాటుతో నలుగురు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7396396-975-7396396-1590752449878.jpg?imwidth=3840)
పిడుగుపాటుతో నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుతో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని వంగర మండలంలోని గీతనాపల్లిలో ఇద్దరు... శ్రీహరిపురంలో మరొకరు పిడుగుపాటుకు మృతిచెందారు. సీతంపేట మండలంలోని తుంబకొండలో మరో వ్యక్తి పిడుగుపడి మృతిచెందాడు.
ఇదీ చూడండి: పిడుగుపాటుతో ఇద్దరు రైతులు మృతి