ETV Bharat / state

నీలమణి దుర్గమ్మకు ఘనంగా పూజలు

పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ వారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావటంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

author img

By

Published : Apr 30, 2019, 2:29 PM IST

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గమ్మ వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించి... మొక్కులు చెల్లించుకున్నారు. వాహన పూజలు నిర్వహించారు.

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గమ్మ వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించి... మొక్కులు చెల్లించుకున్నారు. వాహన పూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి.

తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

Intro:ATP:- ఓపెన్ స్కూల్స్ లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు విచారించి, చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పేరుతో కరవు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.


Body:అధికారులు కూడా లంచాలు తీసుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని బాధ్యతలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఓపెన్ స్కూల్స్ పై చర్యలు తీసుకోని పక్షంలో విద్యార్థి సంఘాలు ఏకమై పరీక్ష విధానాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

బైట్స్..1. మనోహర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
2. సూర్య చంద్ర , ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ , సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.