ETV Bharat / state

'రాత్రి సమయాల్లో నిఘా మరింత పెంచాలి'

author img

By

Published : Jan 31, 2021, 12:34 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్​ పరిశీలించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు చెక్​పోస్టు వద్ద నిఘా పెంచాలని చెప్పారు.

District Collector and sp
జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బద్దార్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం జంక్షన్ వద్ద చెక్​ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్​ పరిశీలించారు. ఎన్నిక పూర్తయ్యేవరకు ప్రతీ వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. వాహనం ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. రాత్రి సమయాల్లో నిఘా మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రాజు, ఎలక్షన్ డిప్యూటీ తాహసీల్దారు మురళీ నాయక్, ఏవో రవీంద్రపవన్​తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం జంక్షన్ వద్ద చెక్​ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ తనిఖీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్​ పరిశీలించారు. ఎన్నిక పూర్తయ్యేవరకు ప్రతీ వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. వాహనం ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. రాత్రి సమయాల్లో నిఘా మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రాజు, ఎలక్షన్ డిప్యూటీ తాహసీల్దారు మురళీ నాయక్, ఏవో రవీంద్రపవన్​తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి: శ్రీకాకుళంలో 885 సర్పంచ్, 2048 వార్డు సభ్యుల నామినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.