ETV Bharat / state

జనవరిలో సమగ్ర భూ సర్వే: ధర్మాన కృష్ణదాస్​

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేస్తామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని తెలిపారు.

author img

By

Published : Nov 10, 2020, 10:56 PM IST

జనవరిలో సమగ్ర భూ సర్వే: ధర్మాన
జనవరిలో సమగ్ర భూ సర్వే: ధర్మాన

భూ సర్వేను జనవరిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రతిపక్షాలు భూములు అమ్మేస్తున్నారని గోల పెడుతున్నారన్న కృష్ణదాస్.. పూర్తి పారదర్శకతో దేశంలో ఎవరైనా భూములను కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామని చెప్పారు. అలాగే నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని చెప్పిన కృష్ణదాస్.. 30 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా రూపకల్పన చేశామన్నారు.

భూ సర్వేను జనవరిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రతిపక్షాలు భూములు అమ్మేస్తున్నారని గోల పెడుతున్నారన్న కృష్ణదాస్.. పూర్తి పారదర్శకతో దేశంలో ఎవరైనా భూములను కొనుగోలు చేసేలా ఈ-వేలం వేస్తున్నామని చెప్పారు. అలాగే నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మీటర్లు బిగిస్తున్నామని చెప్పిన కృష్ణదాస్.. 30 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేలా రూపకల్పన చేశామన్నారు.

ఇదీ చదవండి: 'ఆర్​జేడీదే బిహార్​.. 200శాతం పక్కా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.