ETV Bharat / state

'కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరిగితే మా దృష్టకి తీసుకురండి'

author img

By

Published : Oct 23, 2020, 10:18 PM IST

సంచార జాతులతో పాటు పలు వెనుకబడిన కులాల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్ ముందుంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు దివాకర్ వెల్లడించారు. సంచార జాతులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలో జాప్యం జరిగితే వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకురావాలన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరిగితే మా దృష్టకి తీసుకురండి
కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరిగితే మా దృష్టకి తీసుకురండి

సంచార జాతులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలో జాప్యం జరిగితే వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పి.దివాకర్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్​ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రహదారుల వెంబడి సంచరించే సంచార జాతులతో పాటు పలు వెనుకబడిన కులాల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్ ముందుంటుందని దివాకర్ వెల్లడించారు.

ఇదీచదవండి

సంచార జాతులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటంలో జాప్యం జరిగితే వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పి.దివాకర్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శిష్టకరణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్​ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రహదారుల వెంబడి సంచరించే సంచార జాతులతో పాటు పలు వెనుకబడిన కులాల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్ ముందుంటుందని దివాకర్ వెల్లడించారు.

ఇదీచదవండి

మురికి కూపంలో రాజీవ్ గృహకల్ప ఇళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.