ETV Bharat / state

పాతపట్నంలో విత్తన కొనుగోళ్లు ప్రారంభం - latest srikakulam districtnews

పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది.

srikakulam district
పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోలు ప్రారంభం
author img

By

Published : May 27, 2020, 6:58 AM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లను ప్రారంభించారు. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది. మండలానికి 750 ప్యాకెట్ల విత్తనాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతుల అవసరాల మేరకు అందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.