ETV Bharat / state

పాతపట్నంలో విత్తన కొనుగోళ్లు ప్రారంభం

author img

By

Published : May 27, 2020, 6:58 AM IST

పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది.

srikakulam district
పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోలు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లను ప్రారంభించారు. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది. మండలానికి 750 ప్యాకెట్ల విత్తనాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతుల అవసరాల మేరకు అందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లను ప్రారంభించారు. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది. మండలానికి 750 ప్యాకెట్ల విత్తనాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతుల అవసరాల మేరకు అందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

'న్యాయమూర్తులపై అసభ్య వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.