ETV Bharat / state

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత: ఉప ముఖ్యమంత్రి

విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్​లో సీఎంతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్​ సమావేశంలో స్పీకర్ తమ్మినేనితో కలిసి మంత్రి ధర్మాన పాల్గొన్నారు.

author img

By

Published : Nov 1, 2020, 3:48 PM IST

ap state formation day
ap state formation day

రాష్ట్ర అవతరణ దినోత్సం సందర్భంగా సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్​తో పాటు జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి ధర్మాన మాట్లాడారు.

అమరజీవి పొట్టిశ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి జగన్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర అవతరణ దినోత్సం సందర్భంగా సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్​తో పాటు జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి ధర్మాన మాట్లాడారు.

అమరజీవి పొట్టిశ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి జగన్ విశేష కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.