ETV Bharat / state

ఆధార్ నమోదులో పోలీసుల జోక్యంపై నిరసన

ఆధార్ నమోదు ప్రక్రియలో పోలీసుల జోక్యంపై శ్రీకాకుళంలో గందరగోళం ఏర్పాడింది. చివరకు టోకెన్లను ఎప్పటిలా ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

author img

By

Published : Aug 23, 2019, 3:48 PM IST

పాలకొండలో ఆధార్ గొడవ...రోడ్డేక్కిన ప్రజలు
పాలకొండలో ఆధార్ గొడవ...రోడ్డేక్కిన ప్రజలు

శ్రీకాకుళం జిల్లా లో ఆధార్ కోసం సామాన్యుల అవస్థలు కొనసాగుతున్నాయి. పాలకొండ గ్రామీణ వికాస్ బ్యాంకు వద్ద ఆధార్ నమోదు ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును ఆగ్రహించిన ప్రజలు, ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టోకెన్లను జారీచేశారు.

పాలకొండలో ఆధార్ గొడవ...రోడ్డేక్కిన ప్రజలు

శ్రీకాకుళం జిల్లా లో ఆధార్ కోసం సామాన్యుల అవస్థలు కొనసాగుతున్నాయి. పాలకొండ గ్రామీణ వికాస్ బ్యాంకు వద్ద ఆధార్ నమోదు ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును ఆగ్రహించిన ప్రజలు, ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టోకెన్లను జారీచేశారు.

ఇదీ చూడండి

పవన్​కు కృష్ణానది వరద నివేదిక

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఆపస్ ఉపాధ్యాయ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది పాతపట్నం విజ్ఞాన్ పాఠశాలలో పాతపట్నం మండలం లో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పాటు మండల సభ్యులు 16 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు రు విద్య ప్రగతికి విలువైన సేవలందించారని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల శాఖ అధ్యక్షుడు హరి బిస్వాల్ మెలియాపుట్టి అధ్యక్షుడు ఎం శ్రీధర్ సంఘ సభ్యులు సోమేశ్వరరావు చంద్ర మురళీమోహన్ పాత్ర తో పాటు పలువురు పాల్గొన్నారు


చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ప


Conclusion:ప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.