ETV Bharat / state

టిప్పర్​కు విద్యుత్ లైన్లు తగిలి డ్రైవర్ మృతి

author img

By

Published : Jul 11, 2020, 8:54 PM IST

టిప్పర్ కు 11 కేవీ విద్యుత్ లైన్లు తగిలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులో జరిగింది.

praksam district
విద్యుత్ లైన్లు తగిలి డ్రైవర్ మృతి

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో పెట్రోల్ బంకు వద్ద టిప్పర్ కు విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ డ్రైవర్ కె అశోక్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్ తీగలను తాకి టిప్పర్ కు.. విద్యుత్ ప్రసరించిన సందర్భంలో డ్రైవర్ అశోక్ కు విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో పెట్రోల్ బంకు వద్ద టిప్పర్ కు విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ డ్రైవర్ కె అశోక్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్ తీగలను తాకి టిప్పర్ కు.. విద్యుత్ ప్రసరించిన సందర్భంలో డ్రైవర్ అశోక్ కు విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.

ఇదీ చదవండి:

ధ్వజమెత్తిన నారీమణులు... వెనుదిరిగిన ఎక్సైజ్ అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.