ETV Bharat / state

రామయ్యపట్నం పోర్టును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి: విద్యార్థి జేఏసీ

author img

By

Published : Mar 10, 2022, 6:00 PM IST

Ramayapatnam port: రామయ్యపట్నం పోర్టును ప్రకాశం జిల్లాలో ఉంచాలని, కందుకూరు నియోజకవర్గాన్ని కొనసాగించాలంటూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉలవపాడు మండలం రామయ్యపట్నం సముద్ర తీరంలో జలదీక్ష చేపట్టారు.

Ramayapatnam port
రామయ్యపట్నం పోర్టు

Ramayapatnam port: వెనుకబడిన జిల్లా ప్రకాశంలో రామయ్యపట్నం పోర్టును ఉంచాలని, కందుకూరు నియోజకవర్గాన్ని కూడా కొనసాగించాలంటూ ప్రకాశం జిల్లా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రము చేపట్టారు. ఉలవపాడు మండలం రామయ్యపట్నం సముద్రతీరంలో జలదీక్ష చేపట్టి.. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు.

రామయ్యపట్నం పోర్టును నెల్లూరు జిల్లాలోకి మార్చడం వల్ల ప్రకాశం జిల్లా నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధిలేని.. వెనుకబడిన జిల్లాగా ప్రకాశం మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Ramayapatnam port: వెనుకబడిన జిల్లా ప్రకాశంలో రామయ్యపట్నం పోర్టును ఉంచాలని, కందుకూరు నియోజకవర్గాన్ని కూడా కొనసాగించాలంటూ ప్రకాశం జిల్లా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రము చేపట్టారు. ఉలవపాడు మండలం రామయ్యపట్నం సముద్రతీరంలో జలదీక్ష చేపట్టి.. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని నినాదాలు చేశారు.

రామయ్యపట్నం పోర్టును నెల్లూరు జిల్లాలోకి మార్చడం వల్ల ప్రకాశం జిల్లా నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా ఏమాత్రం అభివృద్ధిలేని.. వెనుకబడిన జిల్లాగా ప్రకాశం మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కట్టుకున్నవాడే కడతేర్చాడు.. కారణం అదేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.