ETV Bharat / state

'మహిళల భద్రతలో కీలకంగా దిశ చట్టం'

author img

By

Published : Mar 21, 2021, 9:29 PM IST

ప్రకాశం జిల్లాలో దిశా పోలీసు​లకు మంజూరు చేసిన వాహనాలను ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ప్రారంభించారు. మహిళల భద్రతలో.. దిశ చట్టం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.

SP Siddhartha Kaushal
ఒంగోలులో దిశా, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఎస్పీ సిద్దార్ధ కౌశల్
ఒంగోలులో దిశా, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఎస్పీ సిద్దార్ధ కౌశల్

దిశా పోలీస్​లకు మంజూరు చేసిన వాహనాలను ఒంగోలులోని ఆర్టీసీ బస్​ స్టేషన్​ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ప్రారంభించారు. జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన 50 దిశా.. ద్విచక్ర వాహనాలు, రెండు తుపాను​ వాహనాలు, ఒక ఇన్విస్టిగేషన్ టీం వాహనాన్ని జెండా ఊపి ఆరంభించారు.

మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు, వారికి రక్షణగా నిలిచేందుకు, కళాశాల విద్యార్థినులకు రక్షణగా ఉండటానికి.. ఈ వాహనాలను ఉపయోగిస్తామని చెప్పారు. అనంతరం.. దిశా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఓఎస్​డీ చౌడేశ్వరి, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అక్రమంగా ఆర్జించాలని.. జైలుపాలైన ఆర్మీ ఉద్యోగి

ఒంగోలులో దిశా, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఎస్పీ సిద్దార్ధ కౌశల్

దిశా పోలీస్​లకు మంజూరు చేసిన వాహనాలను ఒంగోలులోని ఆర్టీసీ బస్​ స్టేషన్​ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ప్రారంభించారు. జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన 50 దిశా.. ద్విచక్ర వాహనాలు, రెండు తుపాను​ వాహనాలు, ఒక ఇన్విస్టిగేషన్ టీం వాహనాన్ని జెండా ఊపి ఆరంభించారు.

మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు, వారికి రక్షణగా నిలిచేందుకు, కళాశాల విద్యార్థినులకు రక్షణగా ఉండటానికి.. ఈ వాహనాలను ఉపయోగిస్తామని చెప్పారు. అనంతరం.. దిశా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఓఎస్​డీ చౌడేశ్వరి, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అక్రమంగా ఆర్జించాలని.. జైలుపాలైన ఆర్మీ ఉద్యోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.