ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి

author img

By

Published : Dec 22, 2019, 7:12 PM IST

ప్రకాశం జిల్లా పెళ్లూరు వద్ద ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని లారీ ఢీ కొన్న ఘటనలో తల్లీ కూతుళ్లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతురాలి భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/22-December-2019/5457915_190_5457915_1577014484034.png
పెళ్లూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తల్లీ, కూతురు మృతి
రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతి

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని ఒంగోలు రిమ్స్​కు తరలించారు. కందుకూరు మండలం దివివారిపాలేనికి చెందిన పూర్ణ చంద్రరావు, అతని భార్య విజయలక్ష్మీ, కూతురు శ్రీవిద్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఒంగోలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్​ను ఢీకొన్న లారీ కోసం గాలింపు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మృతి

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని ఒంగోలు రిమ్స్​కు తరలించారు. కందుకూరు మండలం దివివారిపాలేనికి చెందిన పూర్ణ చంద్రరావు, అతని భార్య విజయలక్ష్మీ, కూతురు శ్రీవిద్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఒంగోలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్​ను ఢీకొన్న లారీ కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:

అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా... ఇద్దరి భవానీలు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.