ETV Bharat / state

సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు

author img

By

Published : Mar 11, 2020, 7:09 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ప్రశాంతంగా జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 54 మంది నామినేషన్లు వేశారు.

mptc nominations at santhanuthalapadu prakasam district
సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు
సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు

సంతనూతలపాడులో ప్రశాంతంగా ఎంపీటీసీ నామినేషన్లు

ఇవీ చదవండి.. కర్నూలు జిల్లాలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.